జెసిబి గుంటలో పడి వ్యక్తి గల్లంతు

62பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మండలంలో పశువులను కాయడానికి శుక్రవారం రైతు చంద్ర అశోక్ తన పొలం వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులోని జెసిబి తీసిన గుంటలో పడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி