బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు

75பார்த்தது
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ ఎస్బీఐ బ్యాంకు ముందు బ్యాంకు ఖాతాదారులు గురువారం ఆందోళన నిర్వహించారు. సర్వర్ పనిచేయడం లేదంటూ ఉదయం బ్యాంకుకు తాళం వేశారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో బ్యాంకు ఖాతాదారులు ఎండలో పడిగాపులు కాస్తున్న పట్టించుకోని బ్యాంకు సిబ్బందిపై వాగ్వాదం చేశారు. క్రాప్ లోను తీసుకుందామని నెల రోజుల నుంచి వస్తున్న రైతులను పట్టించుకోని బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி