లేజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

64பார்த்தது
లేజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ
నిమజ్జనంలో తక్కువ శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మాత్రమే తక్కువ డేసిబుల్స్ స్పీకర్లను వినియోగించాలని, అధిక శబ్దాలను వెలువరచే డీజేలు ఉపయోగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. వినాయక నిమజ్జనంలో లేజర్ షో, లేజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி