పర్యాటక దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తమ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లను ఈనెల 27వ తేదీన పర్యాటక దినోత్సవం సందర్భంగా సన్మానిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.