బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో జాతీయ పతాకం ఆవిష్కరణ

70பார்த்தது
సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సెక్రటరీ జనరల్ గడ్డమీది కిష్టా గౌడ్ మంగళవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ళ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు ఆకీరెడ్డి కృష్ణ రెడ్డి, వంజర్, జయరాజ్ సులోచన, ప్రభు రెడ్డి, ఆర్కే శ్రీనివాస్, నాయకులు ఏనుగుల రాజు, లింగరెడ్డి, శంకర్, జూబెర్, కృష్ణచాన్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி