జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం

55பார்த்தது
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసాన్పల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో గురువారం ఏడుపాయల ఆలయం ముందు మంజీరా నది ప్రవాహం పెరగడంతో ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని మూసివేశారు. భక్తులు ఎవరు ఆలయం వైపు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி