గురుకులాల్లో పిల్లలు ఆగం అవుతున్నారు: మాజీ మంత్రి

64பார்த்தது
మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గురుకులాల్లో పిల్లలు ఆగం అవుతున్నారు… పురుగుల అన్నం తినలేక రోడ్లపైకి వస్తున్నారన్నారు. చేయాల్సిన పని చేతకాక, కేసీఆర్ ని తిట్టడమే పని పెట్టుకున్నారన్నారు. రేవంత్ రెడ్డిపై ఆయన ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி