మెదక్ చౌరస్తా వద్ద బిజెపి నాయకుల నిరసన

72பார்த்தது
మెదక్ జిల్లా మెదక్ చౌరస్తా వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు గురువారం నిరసన తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా విదేశాల్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி