బీజేపీ నేతలను హెచ్చరించిన మావోయిస్టులు

65பார்த்தது
బీజేపీ నేతలను హెచ్చరించిన మావోయిస్టులు
ఛత్తీస్‌గ‌ఢ్ బీజేపీ నేతలను గురువారం మావోయిస్టులు హెచ్చరించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని బీజేపీ నేతలను మావోయిస్టులు తీవ్రంగా హెచ్చ‌రించారు. పార్టీ విస్త‌ర‌ణ చ‌ర్య‌లు నిలిపివేయాల‌ని బీజేపీ నేతలు వెంకటేశ్వర్, బిలాల్ ఖాన్‌లను బీజాపూర్ లోని మావోయిస్టుల మాడెడ్ ఏరియా కమిటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ఏమాత్రం ధిక్కరించినా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி