మంచిర్యాల: హామీల అమలుకు కృషి చేస్తాం

57பார்த்தது
మంచిర్యాల: హామీల అమలుకు కృషి చేస్తాం
మంచిర్యాల: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తానని అధ్యక్షుడు సీతారామయ్య పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఆర్కె 5 గనిపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కొన్ని సంఘాలు కార్మికులకు ఇచ్చిన 33 శాతం లాభాల వాటా పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. యాజమాన్యం దృష్టికి స్ట్రక్చరల్ సమావేశంలో కార్మికుల సమస్యలన్నీ ముందు ఉంచుతామన్నారు.

தொடர்புடைய செய்தி