హాస్టల్ వర్కర్స్‌కు వేతనాలు చెల్లించాలి

54பார்த்தது
మంచిర్యాల జిల్లాలోని హాస్టల్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు డి. బ్రహ్మానందం డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించక పోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி