వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వేలో హాల్టింగ్ ఇవ్వాలి

84பார்த்தது
వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్ రావు మాట్లాడుతూ వందే భారత్ రైలుకు ఇక్కడ హాల్టింగ్ ఇవ్వడం వల్ల రైల్వే శాఖకు భారీగా ఆదాయం సమకూరడమే కాకుండా ఈ ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி