మంచిర్యాల కలెక్టరేట్ లో మంగళవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు ముఖ్యఅతిథిగా హాజరుకాన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పథకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.