మంచిర్యాల: డీఎస్సీ అభ్యర్థుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేశాం

64பார்த்தது
మంచిర్యాల: డీఎస్సీ అభ్యర్థుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేశాం
విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా స్థాయిలో డీఎస్సీ 2024 కు ఎంపికైన అభ్యర్థులను 1: 3 నిష్పత్తిలో సర్టిఫికెట్లను పరిశీలించామని మంచిర్యాల డిఈఓ యాదయ్య మంగళవారం తెలిపారు. వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దిశా నిర్దేశం ప్రకారం జిల్లాలో నియామక ప్రక్రియ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி