సింగరేణి కార్మికులకు 35 శాతం లాభాల వాట చెల్లించాలి

65பார்த்தது
సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో నుండి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని కోరుతూ శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. రామగుండం పర్యటనలో భట్టి విక్రమార్కను కలిసిన ఆయన పెర్క్స్ పై ఐటి యాజమాన్యమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, కార్మికుల సొంత ఇంటి కళ నెరవేర్చాలని కోరారు.

தொடர்புடைய செய்தி