సింగరేణి లాభాల వాటాను సవరించాలి

79பார்த்தது
సింగరేణి లాభాల వాటాను సవరించాలి
సింగరేణి సంస్థ గత ఏడాది సాధించిన లాభాల్లో నుంచి కార్మికులకు చెల్లించే వాటాను సవరించాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. శనివారం మందమర్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం లాభాలమీద వాటా ఇవ్వాలని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ప్రతిఘటించకపోవడాన్ని కార్మిక ద్రోహంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం లాభాలపై కార్మికులకు లాభాల వాటాగా చెల్లించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி