అక్టోబర్ మొదటి వారంలో లాభాల వాటా చెల్లించాలి

50பார்த்தது
సింగరేణి సంస్థ గత ఏడాది సాధించిన లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు అక్టోబర్ మొదటి వారంలో చెల్లించాలని రేవంత్ రెడ్డిని కలిసి కోరనున్నట్లు గుర్తింపు సంఘం ఎఐటియుసి అద్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ సమావేశాలను యాజమాన్యం ఏర్పాటు చేయాలన్నారు. పిఎల్ఆర్ బోనస్ రూ. లక్ష చెల్లింపుకు కృషి చేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி