సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళిక

62பார்த்தது
సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళిక
సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం మంచిర్యాలలోని జరిగిన కిసాన్ మేళాలో మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయానికి చేయూత ఇవ్వడం వల్ల ప్రజలకు ఎరువు రహిత ఆహార ఉత్పత్తులు అందుతాయన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరిక మేరకు మంచిర్యాలలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

தொடர்புடைய செய்தி