కులగణన చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

50பார்த்தது
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

தொடர்புடைய செய்தி