మంచిర్యాల జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు చర్యలు

55பார்த்தது
మంచిర్యాల జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు చర్యలు
మంచిర్యాల జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. మూడు 95ల పేరుతో 95% జిల్లా వాసులకు నిర్ధారణ పరీక్షలు, 95% బాధిత వ్యక్తులకు మందుల పంపిణీ, 95% బాధితుల వైరల్ లోడ్ గుర్తించేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్ 31 వరకు ఆరోగ్య కేంద్రాలు, కళాశాలలు ఇలా అన్ని చోట్ల హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.

தொடர்புடைய செய்தி