మంచిర్యాల: ఆర్డీఓ కార్యాలయం ప్రారంభించిన కలెక్టర్

54பார்த்தது
మంచిర్యాల: ఆర్డీఓ కార్యాలయం ప్రారంభించిన కలెక్టర్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐబీ చౌరస్తాలో ఆర్డీవో కార్యాలయం కొనసాగగా ప్రస్తుతం అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నారు. దీంతో ఆర్డీవో కార్యాలయాన్ని తాత్కాలికంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవో రాములు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி