మంచిర్యాల: స్పష్టమైన ఓటర్ జాబితాను రూపొందించాలి

68பார்த்தது
మంచిర్యాల: స్పష్టమైన ఓటర్ జాబితాను రూపొందించాలి
మంచిర్యాల జిల్లాలో ఎలాంటి అవకతవకలు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించే దిశగా అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాను ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా తయారు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி