మంచిర్యాల: విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించే దిశగా కృషి చేయాలి

72பார்த்தது
మంచిర్యాల: విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించే దిశగా కృషి చేయాలి
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మంచి భవిష్యత్తు అందించే దిశగా కృషి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులకే ఉంటుందని అన్నారు.

தொடர்புடைய செய்தி