మంచిర్యాల; సింగరేణి కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాట

66பார்த்தது
మంచిర్యాల; సింగరేణి కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాట
సింగరేణి నికర లాభాల్లో 33% వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, టిబిజికేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తాలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఈ నిరసన దీక్షలో జిల్లాలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, టీబీజీకేఎస్ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

தொடர்புடைய செய்தி