బాలగోపాల్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి

63பார்த்தது
బాలగోపాల్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి
మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఉదయం తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మానవ హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలగోపాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం నాయకులు దేవి సత్యం, సమ్ము రాజన్న మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన బాలగోపాల్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు.

தொடர்புடைய செய்தி