18న మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా జయప్రదం చేయాలి

79பார்த்தது
18న మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా జయప్రదం చేయాలి
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 18న మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. బ్రహ్మానందం పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி