వినాయక నిమజ్జన శోభాయాత్రను పరిశీలించిన సీపీ

54பார்த்தது
మంచిర్యాల పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను మంగళవారం రాత్రి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. డీసీపీ భాస్కర్ తో కలిసి నిమజ్జన శోభాయాత్ర బందోబస్తు పర్యవేక్షించారు. శోభాయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులతో కలిసి తిరుగుతూ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.

தொடர்புடைய செய்தி