30న బిఎంఎస్ మహాధర్నా

61பார்த்தது
30న బిఎంఎస్ మహాధర్నా
సింగరేణి కార్మికులకు 2023 -24 ఆర్దిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 40 శాతం వాటాను చెల్లించాలని భారతీయ మజ్దూర్ సంఘ (బిఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. నస్పూర్ లో మహాధర్న కార్యక్రమానికి సంబంధించిన గోరడప్రతులను నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 30న కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி