గ్రామీణ వైద్యులపై దాడులు ఆపివేయాలి

63பார்த்தது
మంచిర్యాల అర్బన్ అండ్ టౌన్ ఆర్ఎంపి అండ్ పిఎంపి సర్వసభ సమావేశంలో మా వైద్యుల పైన ఎన్ఎంసి,టిఎస్ఎంసి అధ్వర్యంలో గురువారం విజిలెన్స్ ఆఫీసర్లు మా ప్రధమ చికిత్స కేంద్రంలో మెరుపు దాడులు చేస్తూ మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తూ మా గ్రామీణవైద్యుల పైన సుమారుగా 23 మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ సభలో పట్టణ అధ్యక్షుడు మేడిపల్లి విజయ్, ప్రధాన కార్యదర్శి ముషం రమేష్ కోశాధికారి రామారావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி