ప్రభుత్వ ఐటిఐలో మిగిలిన సీట్లకు దరఖాస్తుల స్వీకరణ

81பார்த்தது
ప్రభుత్వ ఐటిఐలో మిగిలిన సీట్లకు దరఖాస్తుల స్వీకరణ
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఐటిఐలలో మిగిలి ఉన్న సీట్ల కోసం నాలుగవ దఫా వాట్ ఇన్ అడ్మిషన్ల కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. ఈ నెల 17న మిగిలి ఉన్న 27 సీట్లకు 4వ దఫా నిర్వహించనున్న అడ్మిషన్ కొరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி