బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం

82பார்த்தது
సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని గుర్తింపు సంఘం ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడంలో యాజమాన్యం జాప్యం చేస్తోందన్నారు. గతంలో గెలిచిన సంఘానికి నాలుగేళ్ళ గుర్తింపు పత్రం ఇచ్చి ప్రస్తుతం ఎఐటియుసికి రెండేళ్ళకు మాత్రమే ఇస్తామనడం సరికాదన్నారు.

தொடர்புடைய செய்தி