మందమర్రిలో జూదం ఆడుతున్న ఏడుగురి అరెస్టు

61பார்த்தது
మందమర్రి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ లో బోరిగం వెంకటేశ్వర్లు నివాసంలో జూదం ఆడుతున్న ఏడుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8, 700 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు మందమర్రి ఎస్సై తెలిపారు.