భూ నిర్వాసితులకు రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి

74பார்த்தது
భూ నిర్వాసితులకు రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి
గ్రీన్ ఫీల్డ్ హైవే భూనిర్వాసితులకు ఎకరాకు 50 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. జైపూర్ మండలంలోని భూ నిర్వాసితులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మండల పరిధిలో వెంచర్లు పెట్టి గజం రూ. 4, 000 నుంచి 5000 వరకు విక్రయిస్తున్నారని, అదే విధంగా ఎకరానికి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ధర ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி