మందమర్రిలో వేతనాల పెంపునకు కృషి

75பார்த்தது
మందమర్రిలో వేతనాల పెంపునకు కృషి
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెరుగుదలకు తన వంతు కృషి చేస్తానని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య పేర్కొన్నారు. మందమర్రి యూనియన్ కార్యాలయంలో ఆయన కాంట్రాక్ట్ కార్మికులతో మాట్లాడారు. గతేడాది సింగరేణి సంస్థ సాధించిన లాభాలు కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ 5000 ఇప్పించిన ఘనత తమ యూనియన్ దేనిని స్పష్టం చేశారు. లాభాల వాటా పై వస్తున్న ఆరోపణలు నిజం లేదని ఖండించారు.

தொடர்புடைய செய்தி