ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

63பார்த்தது
ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
మందమర్రి యూనియన్ కార్యాలయంలో సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవం నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ పాల్
మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో ఆనాడు భూమికోసం, భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాడి 4500 మంది కమ్యూనిస్టు యోధుల బలిదానంతో తెలంగాణకు విముక్తి జరిగిందన్నారు

தொடர்புடைய செய்தி