క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

60பார்த்தது
క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి
వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నియర్ బై ఏరియా పోటీలలో బెల్లంపల్లి, మందమర్రి ఏరియా బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలను మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు‌. జిఎం మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని గెలిచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி