బదిలీపై వెళ్తున్న జిఎంకు సన్మానం

675பார்த்தது
బదిలీపై వెళ్తున్న జిఎంకు సన్మానం
మందమర్రి జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జనరల్ మేనేజర్ జి.మోహన్ రెడ్డి మందమర్రి నుండి జీఎంగా కార్పొరేట్ కు బదిలీ అవుతున్న సందర్భంగా శనివారం మందమర్రి ఏరియాలోని అన్ని గనుల డిపార్ట్మెంట్ల ఉన్నత అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏజిఎం (ఈ అండ్ ఎం) నాగరాజు, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, మందమర్రి ఏరియా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி