రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం

51பார்த்தது
చెన్నూర్ మండలంలోని నాగాపూర్ లో మంగళవారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ పర్యటించారు. ఈ సందర్భంగా పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతులకు హామీల వరాలు కురిపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி