జైపూర్: బాధిత కుటుంబానికి 15 లక్షల పరిహారం అందిస్తానని హామీ

84பார்த்தது
జైపూర్: బాధిత కుటుంబానికి 15 లక్షల పరిహారం అందిస్తానని హామీ
జైపూర్ మండలంలోని టేకుమట్ల సమీపంలో మట్టి గుంతలో పడి మృతి చెందిన చిప్పకుర్తి రాజకుమార్ కుటుంబానికి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి రూ. 15 లక్షల నష్టపరిహారంతోపాటు బాధిత కుటుంబంలో ఒకరికి ఎన్టీపీపీలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సింగరేణి అధికారులతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி