దోమల బెడద లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము

61பார்த்தது
దోమల బెడద లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో దోమల బెడద లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత తెలిపారు. పట్టణంలోని ఒకటో వార్డు, కన్నాల బస్తీలో పారిశుద్ధ్య కార్మికులచే మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీత, పర్యావరణ ఇంజనీర్ సంతోష్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி