కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార రథం ప్రారంభం

56பார்த்தது
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార రథం ప్రారంభం
తాండూర్ మండల్ లో గడ్డం వంశికృష్ణ విజయ ప్రచార రథాన్ని తాండూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి ఈస జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మత్కుల రాజేశం , పెద్దబోయిన రవి , ముడిమాడ్గుల సురేష్ , కొయ్యడా నవీన్, మంతెన శివ కృష్ణ, అఖిల్ భాయ్, మరియు సోషల్ మీడియా కో ఆర్డినటర్ దుర్గం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி