27వ వార్డులో చెత్త పేరుకు పోతుంది.... తీసుకెళ్లండి

84பார்த்தது
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి లోని 27వ వార్డు రాంనగూర్లో గత కొన్ని రోజులుగా చెత్త ట్రాలీలు, పారిశుద్ధ్య కార్మికులు రాకపోవడంతో ఇళ్లలోని చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి ఇళ్లముందే ఉంచుతున్నామని బస్తి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈగలు, దోమలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజుల నుంచి మిషన్ భగీరథ మీరు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி