కన్నెపెల్లి మండలంలో స్వచ్ఛతా హి సేవ పక్షోత్సవాలు

82பார்த்தது
కన్నెపెల్లి మండలంలో స్వచ్ఛతా హి సేవ పక్షోత్సవాలు
కన్నెపెల్లి మండలంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం పక్షోత్సవాలు సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో గల గ్రామపంచాయతీ సిబ్బందికి శనివారం హెల్త్ చెకప్ చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగా మోహన్, ఎంపీ ఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు రాజ్ కుమార్, తిరుపతి, రాకేష్, ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది.

தொடர்புடைய செய்தி