కాంగ్రెస్ పార్టీలో చేరిన యువ నాయకుడు సన్నీ యాదవ్

85பார்த்தது
కాంగ్రెస్ పార్టీలో చేరిన యువ నాయకుడు సన్నీ యాదవ్
బెల్లంపల్లి పట్టణంలోని మహ్మద్ ఖాసీం బస్తీ 31వ వార్డ్ కి చెందిన యువనాయకుడు లెంకల శ్రావణ్ కుమార్* (సన్నీ యాదవ్) నియోజకవర్గ శాసన సభ్యులు గడ్డం వినోద్ సమక్షంలో చేరారు. వార్డ్ లోని మహిళలు, యువత సుమారు 70 మందితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే వినోద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி