వరద నీరు రాకుండా ప్రత్యేక చర్యలు

71பார்த்தது
బెల్లంపల్లి మున్సిపాలిటీ కాల్ టెక్స్ ఏరియాలో వరద నీరు రాకుండా మున్సిపాలిటీ అధికారులు మంగళవారం చర్యలు చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా కాలువలో వేసిన సిమెంట్ పైపులు నిండిపోయి వర్షం నీరు బయటకు పోలేక ఇటీవల సమీప ప్రాంత ఇళ్లను ముంచి వేశాయి. దీంతో స్పందించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత జెట్టర్ మిషన్ తెప్పించి పూడికతీత పనులు చేపట్టారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వరద నీరు ఇళ్లలోకి చేరిందన్నారు.

தொடர்புடைய செய்தி