ధరణి సమస్యలతో సమతమవుతున్న ప్రజలు

966பார்த்தது
ధరణి సమస్యలతో సమతమవుతున్న ప్రజలు
జిల్లాలోని ప్రజలు ధరణి పోర్టల్ సమస్యలతో సమతమవుతున్నారు. ముఖ్యంగా ధరణిపోర్టల్లో పలు సమస్యలకి పరిష్కారం లేకపోవడంతో ప్రజలు పలురకాల సమస్యలతో అటూ కలెక్టర్ చుట్టూ ఇటూ ఎంఆర్వో ఆఫీసుల చూట్టూ కాళ్ళారిగెల తిరుగుతున్నారు కానీ పనులు జరగడం లేదు. ప్రభుత్వం మాత్రం పేరుకే ధరణి పోర్టల్ని హాడావిడిగా ప్రారంభించిది కానీ దానిలో పలురకాల సమస్యలకి ఆప్షన్స్ ఇవ్వకపోవడంతో ప్రజలు ప్రభుత్వ చర్యల పట్ల ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ధరణి పోర్టల్లో సమస్యలకి పరిష్కారం చూపుతామని ప్రకటనలు చేసిన అవి ఇంతవరకు కార్యరూపం దాల్చడం లేదని ప్రజలు వాపోతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி