నెన్నెల: అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

72பார்த்தது
నెన్నెల: అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నెన్నెల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మూడు కోట్ల 25 లక్షల నిధులతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో విద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி