మహాత్మ జ్యోతిబాపూలే వసతిగృహాన్ని సందర్శించిన కలెక్టర్

53பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే వసతి గృహాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9, 10 తరగతి విద్యార్థినులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా.. లేదా? అని ఆరా తీశారు. వార్షిక పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ ప్రిన్సిపాల్ రమాదేవి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி