విగ్రహ ప్రతిష్ట మహాత్సోవానికి హాజరైన నాయకులు

155பார்த்தது
విగ్రహ ప్రతిష్ట మహాత్సోవానికి హాజరైన నాయకులు
కన్నెపల్లి మండలంలోని వీరాపూర్ గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి గురువారం రోజున ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి, జెడ్పీటీసీ, సర్పంచులు, ఉపసర్పంచ్ లు స్థానిక నాయకులు, భక్తులు గ్రామంలోని గుడి దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி