కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ల చేరిక

82பார்த்தது
బెల్లంపల్లి మున్సిపాలిటీ కి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కౌన్సిలర్లు దామెర శ్రీనివాస్, బొడ్డు నారాయణ, పోతురాజుల లీలావతిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరి సహకారంతో బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி